
OTT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో నివసించే ప్రజలకు ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
వచ్చే నెల 1 నుంచి 31 వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. ఇది 2026–27 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది. ప్రజలు ఈ రాయితీ పొందేందుకు వచ్చే నెలలోపే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!